పీయూష్‌ గోయల్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ

హైదరాబాద్‌ : కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. ఫార్మాసిటీ, జహీరాబాద్‌ నిమ్జ్‌కు నిధులు ఇవ్వాల్సిందిగా లేఖలో విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా నేషనల్‌ డిజైన్‌ సెంటర్‌, పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటకు నిధులివ్వాల్సిందిగా కోరారు.

Leave A Reply

Your email address will not be published.