కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ తో కెటిఆర్ భేటీ

ఢిల్లి (CLiC2NEWS): తెలంగాణ ఎంపీలు, మంత్రులు కేంద్ర‌మంత్రి పీయూష్ గోయ‌ల్‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశంలో కేటిఆర్ నేతృత్వంలో రాష్ట్రంలోని ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మ‌రిన ధాన్యం కొనుగోళ్ల అంశంపై స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని కోరారు. తెలంగాణ రాష్ట్రం నుంచి యాసంగి పంటలో ఎంత ధాన్యం ఏ రూపంలో కొనుగోలు చేస్తారో తేల్చాలని ప్ర‌శ్నించారు. సమావేశంలో కెటిఆర్‌ తోపాటు గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, ప్రత్యేక సీఎస్ రామకృష్ణ రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందనరావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.