ప్ర‌తిప‌క్ష హోదా ఇప్పించండి.. జ‌గ‌న్‌

అమ‌రావ‌తి (CLiC2NEWS): మాజి సిఎం జ‌గ‌న్ హైకోర్టును ఆశ్ర‌యించారు. వైఎస్ఆర్‌సిపి అధినేత , మాజి సిఎం జ‌గ‌న్ త‌న‌కు ప్ర‌తిప‌క్ష హోదా ఇచ్చేలా స్పీక‌ర్‌ను ఆదేశించాల‌ని ఎపి ఉన్న‌త న్యాయ‌స్థానంలో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ప్ర‌తిప‌క్ష నేత హోదా కోసం స్పీక‌ర్‌కు లేఖ రాసినా ప‌ట్టించుకోలేద‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఎపి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైఎస్ ఆర్‌సిపికి 11 సీట్లు మాత్ర‌మే వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.