India Corona: కొత్తగా 31,222 కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 31,222 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
-
- గడిచిన 24 గంటల వ్యవధిలో తాజాగా 290 మంది కరోనాబారిన పడి చనిపోయారు.
ఇప్పటి వరకు దేశంలో మంత్తం మరణాల సంఖ్య 4,41,042కు చేరింది. - ప్రస్తుతం దేశంలో 3,92,864 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,30,58,843కు చేరింది. - గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా నుంచి కోలుకుని 42,942 మంది డిశ్చార్జి అయ్యారు.
ఇప్పటి వరకు దేశంలో మొత్తం 3,22,24,937 మంది కోలుకున్నారు. - దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 69,90,62,776 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.
- గడిచిన 24 గంటల వ్యవధిలో కేరళలో 19,688 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 135 మంది మరణించారు.
- గడిచిన 24 గంటల వ్యవధిలో తాజాగా 290 మంది కరోనాబారిన పడి చనిపోయారు.
India reports 31,222 new #COVID19 cases, 42,942 recoveries and 290 deaths in the last 24 hours, as per Health Ministry
Active cases: 3,92,864
Total cases: 3,30,58,843
Total recoveries: 3,22,24,937
Death toll: 4,41,042Total vaccination: 69,90,62,776 pic.twitter.com/heyaJn6PBm
— ANI (@ANI) September 7, 2021