India Corona: కొత్త‌గా 31,222 కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా వైర‌స్ ఉధృతి కొన‌సాగుతుంది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్త‌గా 31,222 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

    • గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో తాజాగా 290 మంది క‌రోనాబారిన ప‌డి చ‌నిపోయారు.
      ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మంత్తం మ‌ర‌ణాల సంఖ్య 4,41,042కు చేరింది.
    • ప్ర‌స్తుతం దేశంలో 3,92,864 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
      తాజా కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,30,58,843కు చేరింది.
    • గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో క‌రోనా నుంచి కోలుకుని 42,942 మంది డిశ్చార్జి అయ్యారు.
      ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 3,22,24,937 మంది కోలుకున్నారు.
    • దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 69,90,62,776 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.
    • గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కేర‌ళ‌లో 19,688 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 135 మంది మ‌ర‌ణించారు.

Leave A Reply

Your email address will not be published.