India Covid: కొత్తగా 44,643 కేసులు
![](https://clic2news.com/wp-content/uploads/2020/10/ap-covid.jpg)
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 44,643 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు శుక్రవారం కేంద్ర వైద్యారోగ్య శాఖ కరోనా బులిటెన్ వెల్లడించింది.
- తాజాగా కరోనా బారిన పడి 464 మంది చనిపోయినట్లు
- గత 24 గంటల్లో ఈ మహమ్మారి నుంచి 42,096 మంది కోలుకున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3.1 కోట్లకు చేరింది.
- ప్రస్తుతం దేశంలో 4,14,159 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
- ఇప్పటి వరకు దేశంలో 49.53 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.
India reports 44,643 new #COVID19 cases, 41,096 recoveries and 464 deaths in the last 24 hours, as per the Union Health Ministry
Active cases: 4,14,159
Total recoveries: 3,10,15,844Total vaccination: 49,53,27,595 pic.twitter.com/nePjKXAqvv
— ANI (@ANI) August 6, 2021