TS: 10 వర్సిటీలకు వీసీల నియామకం

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలోని 10 వర్సిటీలకు వైస్ ఛాన్స్లర్లను తెలంగాణ సర్కార్ నియమించింది.
- ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ డి. రవీందర్ యాదవ్
- కాకతీయ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ టీ. రమేశ్
- తెలంగాణ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ రవీందర్ గుప్తా
- అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ సీతారామరావు
- పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ కిషన్ రావు
- పాలమూరు యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్
- జేఎన్టీయూ వీసీగా కట్టా నర్సింహారెడ్డి
- మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్ రెడ్డి
- శాతవాహన యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ మల్లేశం
- జవహర్ లాల్ ఆర్కిటెక్కర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వీసీగా ప్రొఫెసర్ కవిత దర్యాని