కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషికి కరోనా

న్యూఢిల్లీ: మరో కేంద్ర మంత్రి కరోనా బారిన పడ్డారు. పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, మైనింగ్‌ శాఖల మంత్రి ప్రహ్లాద్‌ జోషికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా బుధవారం తెలిపారు. తనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయిందని, వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్‌లో ఉంటున్నానని జోషి ట్వీట్‌ చేశారు. ఆయ‌న ఇటీవ‌ల ఓ ఆధ్యాత్మిక కార్య్ర‌క‌మంలో పాల్గొన్నార‌ని స‌మాచారం.

 

Leave A Reply

Your email address will not be published.