దేశంలో టీకా తీసుకున్న తొలి వ్యక్తి మనీశ్ కుమార్

న్యూఢిల్లీ: మనీష్ కుమార్ అనే ఓ పారిశుద్ధ్య కార్మికుడు దేశంలో తొలి వ్యాక్సిన్ను తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది అతనికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా పక్కనే ఉన్నారు. ఆ తర్వాత ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.
(తెలంగాణలో టీకా తీసుకున్న సఫాయి కర్మచారి కృష్ణమ్మ)
#WATCH | Manish Kumar, a sanitation worker, becomes the first person to receive COVID-19 vaccine jab at AIIMS, Delhi in presence of Union Health Minister Harsh Vardhan. pic.twitter.com/6GKqlQM07d
— ANI (@ANI) January 16, 2021
[…] […]