పులివెందుల‌లో జ‌గ‌న్ గెలుపు

పులివెందుల‌లో జ‌గ‌న్ గెలుపు

వైసీపి అధినేత, ప్ర‌స్తుత సిఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పులివెందుల నుంచి విజ‌యం సాధించారు. త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి , టిడిపి అభ్య‌ర్థి ఎం ర‌వీంద్ర‌నాథ్ రెడ్డిపై 61176 ఓట్ల మెజారిటీతో ఘ‌న విజ‌యం సాధించారు. గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే జ‌గ‌న్‌కు 28 వేల ఓట్ల మెజారిటీ త‌గ్గింది.

Leave A Reply

Your email address will not be published.