350 మంది అనాథ‌కు 15 క్వింటాళ్ల బియ్యం పంపిణీ

ఖ‌మ్మం (CLiC2NEWS): ఖమ్మం లోని `అన్నం అనాధ సేవ ఆశ్రమం`లోని 350 మంది అనాధలకు ఆదివారం కల్లూరు మండలం, ఖమ్మం జిల్లా ఇంటర్ పూర్వ విద్యార్థులు 15 క్వింటల్లా బియ్యం సహాయం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఖమ్మం మహిళా పొలీస్ స్టేష‌న్ C I, S శ్రీనివాసరావు హాజ‌ర‌య్యారు. ఈ కార్యక్రమం లో కల్లూరు పూర్వ విద్యార్థులు బండి నాగేశ్వరావు, మువ్వా జగదీష్, బహార్ అలీ, పిచ్చయ్య, తిరుమల రెడ్డి, రాజేశ్వరి, శారదా, అచ్యుత రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.