శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం ప‌ట్టివేత‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): శంషాబాద్ విమానాశ్ర‌యంలో దుబాయ్ నుండి అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న బంగారం క‌స్ట‌మ్స్ అధికార‌లు ప‌ట్టుకున్నారు. దుబాయ్ నుండి వ‌చ్చిన ఓ ప్ర‌యాణికుడిని విమానాశ్ర‌య క‌స్ట‌మ్స్ అధికారులు త‌నిఖీ చేశారు. అత‌ని వ‌ద్ద నుండి 478 గ్రాముల బంగారు ఆభర‌ణాల‌ను గుర్తించారు. వాటికి ఎటువంటి ర‌శీదులు లేక‌పోవ‌డంతో అధికారులు బంగారాన్ని సీజ్ చేశారు. బంగారు ఆభ‌రణాల విలుల రూ. 24.82 ల‌క్ష‌లు ఉంటుంద‌ని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.