భీమ‌వ‌రం, రాజాన‌గ‌రంలో జ‌న‌సేన గెలుపు

భీమ‌వ‌రం, రాజాన‌గ‌రంలో జ‌న‌సేన గెలుపు

కూట‌మి అభ్య‌ర్థులు భారీ విజ‌యాన్ని న‌మోదు చేస్తున్నారు. తాజాగా రాజాన‌గ‌రం నుంచి జ‌న‌సేన తొలి విజ‌యాన్ని న‌మోద చేసింది. రాజాన‌గ‌రం నుంచి పోటీ చేసిన జ‌న‌సేన అభ్య‌ర్థి జ‌ల‌రామ కృష్ణ త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి వైసిపి అభ్య‌ర్థి జ‌క్కంపూడి రాజాపై గెలుపొందారు.
భీమ‌వ‌రంలో జ‌న‌సేన గెలుపు

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రంలో జ‌న సేన ఘ‌న విజ‌యం సాధించింది. ఇక్క‌డి నుంచి పువ‌ర్థి ఆంజ‌నేయులు గెలుపొందారు. త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి గ్రంధి శ్రీ‌నివాస్‌పై 66974 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

Leave A Reply

Your email address will not be published.