ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష ఫీజు స్వీక‌ర‌ణ‌కు లాస్ట్‌డేట్ న‌వంబర్ 24

హైద‌రాబాద్ (CLiC2NEWS): మార్చిలో జ‌ర‌గ‌బోయే ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌లకు ఫీజు చెలించ‌డానికి ఈ నెల 24 వ‌ర‌కు గ‌డువుంది. విద్యార్థులు సంబంధిత పాఠ‌శాల‌లో ఫీజులు చెలించ‌వ‌చ్చు. రూ. 50 ఆల‌స్య రుసుంతో డిసెంబ‌ర్ 5వ తేదీ వ‌ర‌కు గ‌డువు ఇచ్చారు. రూ. 200 ఆల‌స్య రుసుంతో డిసెంబ‌ర్ 15 వ‌కర‌కు, డిసెంబ‌ర్ 29 వ‌ర‌కు రూ 500 రుసుంతో చెల్లించేందుకు అవ‌కాశం క‌ల్పించారు. రెగ్యుల‌ర్ విద్యార్థుల‌తో పాటు కింద‌టి సంవ‌త్స‌రంలో ఫెయిలైన విద్యార్థులు కూడా ఫీజును చెల్లించే అవ‌కాశం ఉంది.

1 Comment
  1. Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.

Leave A Reply

Your email address will not be published.