కాళోజీకి మంత్రి సత్యవతి ఘ‌న నివాళి

హైదరాబాద్ (CLiC2NEWS): ప్రజాకవి కాళోజీ నారాయణ రావు వర్ధంతి సందర్భంగా తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తన రచనలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూరాని అన్నారు. తెలంగాణ యాస, పడికట్టు పదాలతో వాడుక భాషకు పట్టం కట్టిన మహాకవి అని మంత్రి గుర్తుచేసుకున్నారు. కాళోజీ స్పూర్తితో.. ముఖ్య‌మంత్రి కెసిఆర్ నేర్పుతో తెలంగాణ ఉద్యమం లక్ష్యం చేరిందన్నారు.

Leave A Reply

Your email address will not be published.