కాకినాడ మేయర్‌పై అక్టోబర్‌ 5న అవిశ్వాస తీర్మానం

కాకినాడ (CLiC2NEWS): తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మేయర్‌పై అక్టోబర్ 5వ తారీఖున అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. నిన్న కలెక్టర్‌ను కలిసిన 33 మంది కార్పొరేటర్లు.. నోటీసు అంద‌జేసిన సంగతి తెలిసిందే.

ఈ క్ర‌మంలో మేయర్‌ పావనికి కలెక్టర్‌ హరికిరణ్‌ నోటీసులు పంపించారు. ఆ నోటీసు తీసుకునేందుకు ఇంట్లో నుంచి మేయర్‌ పావని బయటకు రాకపోవడంతో మేయర్‌ ఇంటి గోడకు అధికారులు నోటీసును అతికించారని తెలిసింది.

1 Comment
  1. SEO says

    Wow, amazing blog structure! How long have you ever been running a blog for? you made blogging look easy. The overall look of your site is excellent, as smartly as the content!!

Reply To SEO
Cancel Reply

Your email address will not be published.