పరీక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన పోలీసులు

జైపూర్ (CLiC2NEWS): ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను ఎస్ఐ రామకృష్ణ ఆకస్మిక తనిఖీ చేశారు. జైపూర్ మండల హెడ్ క్వార్టర్ లలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కాలేజీ మరియు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ లో జరుగుతున్న ఇంటర్ ఎగ్జామ్స్ సెంటర్ లను త‌నిఖీ చేశారు. ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపాల్ వీరస్వామి, సోషల్ వెల్ఫేర్ స్కూల్ ప్రిన్సిపాల్ బాల భాస్కర్ లతో కలిసి ఎస్ఐ రామకృష్ణ ఆకస్మిక తనిఖీ నిర్వ‌హించి పలు సూచనలు చేశారు. అంతే కాకుండా ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్న రెండు సెంటర్ లలోను జైపూర్ పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు క‌ల్పించారు.

Leave A Reply

Your email address will not be published.