రూ.250 కోట్ల‌తో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం రైల్వేస్టేష‌న్ అభివృద్ది..

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం (CLiC2NEWS): రాజ‌మ‌హేంద్ర‌వ‌రం రైల్వేస్టేష‌న్‌ను ప్ర‌పంచ‌స్థాయి రైల్వేస్టేష‌న్‌గా అభివృద్ధి చేస్తామ‌ని బిజెపి ఎంపి పురందేశ్వ‌రి తెలిపారు. శ‌నివారం స్టేష‌న్‌ను సంద‌ర్శించిన ఆమె మాట్లాడుతూ .. పుష్కారాల స‌మ‌యానిక‌ల్లా రైల్వేస్టేష‌న్ అభివృద్ది ప‌నులు పూర్తి చేస్తామ‌న్నారు. స్టేష‌న్ స‌మ‌స్య‌ల‌పై రైల్వేశాఖ‌మంత్రి అశ్విని వైష్ణ‌వ్ సానుకూలంగా స్పందిచార‌న్నారు. రైల్వేస్టేష‌న్ అభివృద్ధి కోసం రూ. 250 కోట్లు ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.