బ‌స్సు-లారీ ఢీకొన్న ఘ‌ట‌న‌లో తొమ్మిది మంది దుర్మ‌ర‌ణం..

హుబ్బ‌ళ్లి (CLiC2NEWS): క‌ర్ణాట‌క‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. హుబ్బ‌ళ్లి శివారు ప్రంతంలో బ‌స్సు- లారీ ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో తొమ్మిది మంది మ‌ర‌ణించిన‌ట్లు స‌మాచారం. మ‌రో 24 మందికి గాయాల‌య్యాయి. గాయ‌ప‌డిన వారిని స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స‌నందిస్తున్నారు. ఈ ప్ర‌మాదానికి సంబంధించిన పూర్తి వివారాలు తెల‌యాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.