అనంత వరద బాధితులకు రూ. 2వేల తక్షణ సాయం: సిఎం జగన్

అమరావతి (CLiC2NEWS): అనంతపురంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు కారణంగా అనేక మంది నిరాశ్రయులైనారు. వారికి అండగా నిలవాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. తాడేపల్లి సిఎం క్యాంపు కార్యాలయంలో జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం వరద బాధితులకు తక్షణ సాయంగా రూ. 2వేల చొప్పన అందించాలని సూచించారు. నిత్యావసరాలు కూడా అందించాలని ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే ఆస్తి, పంట నష్టంపై అంచనా వేసి పరహారం అందజేయాలని అందుకు అగనుగుణంగా చర్యలు చేపట్టాలని అన్నారు.
Your article helped me a lot, thanks for the information. I also like your blog theme, can you tell me how you did it?