శ్రీ‌కాకుళం జిల్లాలో చెరువులోకీ దూసుకెల్లిన‌ స్కూల్ బ‌స్సు

మంద‌స (CLiC2NEWS): శ్రీ‌కాకుళం జిల్లాలో ఓ పాఠ‌శాల బ‌స్సు అదుపు త‌ప్పి చెరువులోకీ దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న మంద‌సం మండ‌లం ఉమాగిరి వ‌ద్ద చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ప‌లువురు విద్యార్థ‌లుకు గాయాల‌య్యాయి. వివేకానంద పాఠ‌శాల బ‌స్సు శ‌నివారం సాయంత్రం స్కూల్ నుండి విద్యార్థుల‌ను తీసుకెళుతుండ‌గా రోడ్డు ప‌క్క‌నే ఉన్న చెరువులోకీ దూసుకెళ్లింది. గ‌మ‌నించిన స్థానికులు బ‌స్సులో చిక్కుకున్న విద్యార్థుల‌ను ఒడ్డుకు తీసుకువ‌చ్చారు. గాయాలైన విద్యార్థుల‌ను స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Leave A Reply

Your email address will not be published.