ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త.. సుంద‌ర‌నాయుడు క‌న్నుమూత‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త సుంద‌ర‌నాయుడు గురువారం హైద‌రాబాద్ లోని ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడాచారు. బాలీజి హేచ‌రీస్ అధినేత అయిన సుంద‌ర‌నాయుడు ప‌శు వైద్యుడిగా వృత్తిని ప్రారంభించారు. కోళ్ల ప‌రిశ్ర‌మ అభివృద్ధికి అపార కృషి చేశారు.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తొలిత‌రం పారిశ్రామిక వేత్త‌గా గుర్తింపు పొందారు. ఎపి పౌల్ట్రీ స‌మాఖ్య అధ్య‌క్షుడిగా బాధ్య‌తులు నిర్వ‌హించారు. చిత్తూరు జిల్లాలో బాలీజి హేచ‌రీస్ స్థాపించి ఎంతో మందికి ఉపాధి క‌ల్పించారు.

Leave A Reply

Your email address will not be published.