TS Corona: కొత్తగా 3,660 కేసులు.. 23 మంది మృతి

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,660 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం సాయంత్రం కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనాతో 23 మంది మరణించారు. అలాగే 4,826 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు.
తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 5,44,263గా ఉంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 45,757. రాష్ట్రంలో కొవిడ్తో ఇప్పటి వరకు మొత్తం 3060 మంది చనిపోయారు.
జిల్లాల వారీగా పాజిటివ్ కేసులు
- ఆదిలాబాద్-16
- భద్రాద్రి కొత్తగూడెం-121
- జీహెచ్ఎంసీ-574
- జగిత్యాల-93
- జనగాం-38
- జయశంకర్ భూపాలపల్లి-45
- జోగులాంబ గద్వాల-55
- కామారెడ్డి-31
- కరీంనగర్-147
- ఖమ్మం-217
- కొమురంభీం ఆసిఫాబాద్-23
- మహబూబ్నగర్-128
- మహబూబాబాద్-72
- మంచిర్యాల-108
- మెదక్-47
- మేడ్చల్ మల్కాజ్గిరి-218
- ములుగు-51
- నాగర్కర్నూలు-118
- నల్లగొండ-166
- నారాయణపేట-33
- నిర్మల్-18
- నిజామాబాద్-59
- పెద్దపల్లి-120
- రాజన్న సిరిసిల్ల-66
- రంగారెడ్డి-247
- సంగారెడ్డి-106
- సిద్దిపేట-116
- సూర్యాపేట-110
- వికారాబాద్-112
- వనపర్తి-80
- వరంగల్ రూరల్-103
- వరంగల్ అర్బన్-131
- యాదాద్రి భువనగిరి-91.