యుపి ప్ర‌మాదంలో 21కి చేరిన మృతుల సంఖ్య‌

ఘ‌జియాబాద్‌: ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా మురాద్‌నగర్‌లో శ్మశాన వాటిక భవనం పైకప్పు కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 21 మందికి చేరింది. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

యూపీ: శ్మశానవాటిక పైకప్పు కూలి 18 మంది దుర్మరణం

ఘటన తీవ్ర విచారకరం : రాష్ట్రపతి
మురాద్‌నగర్‌ ఘటన తీవ్ర విచారకరమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ట్వీట్‌ చేశారు.

Leave A Reply

Your email address will not be published.