సెంట్ర‌ల్ బ్యాంక్‌లో 4500 అప్రెంటిస్ ఖాళీలు

SBI: ఒక సంవ‌త్స‌రం కాల‌వ్య‌వ‌ధితో సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4,500 అప్రెంటిస్ ఖాళీల‌ను బ‌ర్తీ చేయ‌నున్నారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. 01.01.2021 త‌ర్వాత డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులు. నెల‌కు స్టైపెండ్ రూ.15,000 ఉంటుంది. 31.05.2025 నాటికి ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వ‌య‌స్సు 20 నుండి 28 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపిక రాత ప‌రీక్ష ఆధారంగా జ‌రుగుతుంది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ జూన్ 23. ద‌ర‌ఖాస్తు ఫీజు జూన్ 25లోపు చెల్లించాలి.

ద‌ర‌ఖాస్తుల‌ను ముందుగా NAT shttps://nats.educationa.gov.inz పోర్ట‌ల్లో రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి . అనంత‌రం Central Bank of India Apprentice లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయాలి. ద‌ర‌ఖాస్తు ఫీజు జ‌న‌ర‌ల్‌, ఒబిసిల‌కు రూ.800. పిడిడ‌బ్ల్యుబిడిల‌కు రూ.400, ఎస్‌సి, ఎస్‌టి, ఆడ‌బ్ల్యుఎస్‌, మ‌హిళ‌ల‌కు రూ. 600గా నిర్ణ‌యించారు. వీటికి అద‌నంగా 18 శాతం జిఎస్‌టి ఉంటుంది.

అర్హ‌త ప‌రీక్ష‌ను జులై మొద‌టి వారంలో ఉండ‌వ‌చ్చ‌ని సమాచారం.

Leave A Reply

Your email address will not be published.