రాజకీయాల్లోకి రాను: హిమాన్షు రావు

హైదరాబాద్ (CLiC2NEWS): రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని, ఎప్పటికీ రాజకీయాల్లోకి రానని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మనవడు, రాష్ట్ర మంత్రి కెటిఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు స్పష్టం చేశాడు. ఈ మేరకు హిమాన్షు ట్విట్టర్లో ఓ పోస్టు చేశారు.
“నాకు రాజకీయాలు వద్దు.. నా లక్ష్యాలు, నేను సాధించాల్సినవి చాలా ఉన్నాయి“ అని హిమాన్షు ట్విట్లర్లో ఒక పోస్టు చేశారు.
I just wanted to clear something, I will never enter politics because I have my dreams to pursue and goals to achieve.
Thank you!
Hope you have a great day 😊— Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) July 6, 2021