ఎపి శిశు సంక్షేమ శాఖ‌లో ఖాళీల భ‌ర్తీకి స‌ర్కార్ గ్రీన్‌ సిగ్న‌ల్

 అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌హిళా శిశు సంక్షేమ శాఖపై ఉన్నతాధికారుల‌తో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు. రాష్ట్రంలో మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌లో ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయాల‌ని జ‌గ‌న్ అధికారులను ఆదేశించారు. ఈ శాఖ‌లో ఖాళీగా ఉన్న 61 సిడిపిఓ (CDPO- Child Development Project Officer) పోస్టుల‌ను ఎపిపిఎస్‌సి ద్వారా భ‌ర్తీ చేయాల‌ని సూచించారు. అంగ‌న్‌వాడీల‌కు సార్టెక్స్ రైస్ స‌ర‌ఫ‌రా చేయాల‌ని, అదేవిధంగా న్యూట్రిష‌న్ కిట్ స‌ర‌ఫ‌రాలో నాణ్య‌త విష‌యంలో రాజీ ప‌డొద్ద‌న్నారు.

1 Comment
  1. zoritoler imol says

    Some truly nice stuff on this internet site, I love it.

Leave A Reply

Your email address will not be published.