జ‌న‌సేన పోటి చేసిన అన్ని చోట్లా విజ‌యం..

జ‌న‌సేన స్ట్రైక్ రేట్ 100%

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టి స‌రికొత్త రికార్డు సృష్టించింది. 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టి కేవ‌లం ఒక్క స్థానం మాత్ర‌మే గెలిచింది. ఈ సారి 21 స్థానాల్లో విజ‌య‌భేరి మోగించింది. పోటిచేసిన 21 స్థానాల్లో విజ‌యం సాధించి 100 శాతం విజ‌యం సొంతం చేసుకుంది. అటు రెండు  లోక్‌స‌భ స్థానాల్లో మాత్ర‌మే పోటీ చేయ‌గా.. రెండు స్థానాల్లో కూడా విజ‌యం సాధించింది. మ‌రోవైపు బిజెపి 10 స్థానాల్లో పోటీచేయ‌గా 8 స్థానాల్లో విజ‌యం సాధించింది.

Leave A Reply

Your email address will not be published.