తెలంగాణ‌లో లోక్‌స‌భ స్థానాల‌కు బిజెపి ఇన్ ఛార్జిల నియామ‌కం

హైద‌రాబాద్ (CLiC2NEWS): త్వ‌ర‌లో జ‌రుగ‌నున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్ స‌భ నియోక‌ర్గాల‌కు ఇన్‌చార్జిల‌ను భార‌తీయ జ‌న‌తా పార్టీ నియ‌మించింది. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి ఇన్‌ఛార్జిలుగా తెలంగాణ రాష్ట్ర అధ్య క్షుడు జి కిష‌న్‌రెడ్డి బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

వివ‌రాలు..

  1. ఆదిలాబాద్ – పాయ‌ల్ శంక‌ర్‌
  2. పెద్ద‌ప‌ల్లి – రామారావు పాటిల్‌
  3. క‌రీంన‌గ‌ర్ – సూర్య‌నారాయ‌ణ‌
  4. నిజామాబాద్ – ఏలేటి మ‌హేశ్వ‌ర‌రెడ్డి
  5. జ‌హీరాబాద్ – కాటిప‌ల్లి వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి
  6. మెద‌క్ – పాల్వ‌యి హ‌రీష్ బాబు
  7. మ‌ల్కాజ్ గిరి – పైడి రాకేశ్ రెడ్డి
  8. సికింద‌రాబాద్ – కె. ల‌క్ష్మ‌ణ్‌
  9. హైద‌రాబాద్ – రాజాసింగ్‌
  10. చేవెళ్ల – ఎ వి ఎస్ రెడ్డి
  11. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ – రామ‌చంద్ర రావు
  12. నాగ‌ర్ క‌ర్నూల్ – మాగం రంగారెడ్డి
  13. న‌ల్ల‌గొండ – చింత‌ల రామ‌చంద్రారెడ్డి
  14. భువ‌న‌గిరి – ఎన్వీఎస్ ప్ర‌భాక‌ర్‌
  15. వ‌రంగ‌ల్ – మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి
  16. మ‌హ‌బూబాబాద్ – గ‌రిక‌పాటి మోహ‌న‌రావు
  17. ఖ‌మ్మం – పొంగులేటి సుధాక‌ర్‌రెడ్డి
Leave A Reply

Your email address will not be published.