బిజెపి రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.
ఢిల్లీ (CLiC2NEWS): రాజ్యసభ స్థానాలకు బిజెపి అభ్యర్థులను ప్రకటించింది. 9 రాష్ట్రాల నుండి 16 మందికి రాజ్యసభ సీట్లు కేటాయించింది. ఈమేరకు బిజెపి కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
బిజెపి రాజ్యసభ అభ్యర్థులు:
కర్ణాటక నుండి నిర్మలా సీతారామన్
మహారాష్ట్ర నుండి పీయూష్ గోయల్
మధ్యప్రదేశ్ నుండి సుశ్రి కవితా, అనిల్ సుఖ్దేవ్ రావ్ బొండే
రాజస్థాన్ నుండి ఘన్ శ్యామ్ తివారీ
ఉత్తర్ ప్రదేశ్ నుండి లక్ష్మీకాంత్ వాజ్వేయీ, రాధా మోహన్ అగర్వాల్, సురేంద్ర సింగ్ నగర్, బాబూరామ్ నిషద్, దర్శన సింగ్, సంగాతీ యాదవ్లకు అవకాశం కల్పించారు.
ఉత్తరాఖండ్ నుండి కల్పనా సైనా
బిహార్ నుండి సతీష్ చంద్ర దూబె
హరియాణా నుండి కిషన్ లాల్ ఉన్నారు.