Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Trending
- విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్లో టీచర్ పోస్టులు
- ఇస్రోలో అప్రెంటిస్ ఖాళీలు..
- పింఛన్దారుల సొమ్ముతో పరారైన వెల్ఫేర్ అసిస్టెంట్
- బాలిక హత్య కేసులో చోడవరం కోర్టు సంచలన తీర్పు..
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో 146 పోస్టులు
- రూ.70వేలు లంచం తీసుకుంటూ సిబిఐ చిక్కిన బిఐఎస్ జాయింట్ డైరెక్టర్..
- ఈదురు గాలులకు కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి
- ఈ నెల 31న పనిచేయనున్న సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు
- ఐఆర్సిటిసి సౌత్జోన్లో 25 అప్రెంటిస్ ఖాళీలు
- భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హైదరాబాద్లో అప్రెంటిస్ ఖాళీలు..
Browsing Category
క్రీడలు
4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై భారత్ విజయం
నాగ్పుర్ (CLiC2NEWS): ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో టీమ్ ఇండియా 4 విక వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై విజయం సాధించింది. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టి20 సిరీస్ను టీమ్ ఇండియా జట్టు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే ఇపుడు…
Read More...
Read More...
తెలంగాణ యువ క్రీడాకారిణి త్రిషకు సిఎం అభినందనలు
హైదరాబాద్ (CLiC2NEWS): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన గొంగడి త్రిష.. భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. అంటర్-19 మహిళల ప్రపంచకప్లో మొదటి సెంచరీ సాధించిన త్రిషకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Read More...
Read More...
ఖొఖొ పురుషుల ప్రపంచకప్ భారత్ కైవసం
ఢిల్లీ (CLiC2NEWS): ఖొఖొ ప్రపంచకప్ లో భారత మహిళలు ఛాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా పురుషుల ఖొఖొ ప్రపంచ కప్ను కూడా భారత్ కైవసం చేసుకుంది. ఢిల్లీ వేదికగా జరిగిన ఖొఖొ ప్రపంకప్ లో పురుషుల జట్టు విజయం సాధించింది.…
Read More...
Read More...
ఖొఖొ ప్రపంచకప్లో సత్తా చాటిన భారత అమ్మాయిల జట్టు
ఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఖొఖొ ప్రపంచకప్ లో భారత అమ్మాయిల జట్టు సత్తా చాటింది. ఆదివారం జరిగిన ఫైనల్ భారత్ 78-40తో నేపాల్ను ఓడించి ఛాంపియన్గా నిలిచింది. ఖొఖొ ప్రపంచకప్ను…
Read More...
Read More...
ఖేల్రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డులను ప్రకటించిన కేంద్రం
ఢిల్లీ (CLiC2NEWS): క్రీడా రంగంలో విశేష ప్రతిభను కనబరిచిన పలువురు క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. 2024 సంవత్సరానికి గాను భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్చంద్ పురస్కారాలను నలుగురికి…
Read More...
Read More...
భారత క్రికెటర్గా ఇదే నా చివరి రోజు.. రవిచంద్రన్ అశ్విన్
ASWIN: భారత సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో అశ్విన్.. అన్ని ఫార్మాట్ల నుండి వీడ్కోలు చెబుతున్నా అన్నారు. అంతర్జాతీయ క్రికెట్కు ఇదే నా చివరి రోజు .. ఎన్నో…
Read More...
Read More...
ఆసీస్పై భారత్ 295 పరుగుల భారీ తేడాతో ఘన విజయం
Border-Gavaskar Trophy: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంలో తొలిటెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. పెర్త్ వేదికగా ఆసీస్తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్లో భారత్ 295 భారీ తేడాతో విజయం సొంతం చేసుకుంది . ఆసీస్ గడ్డపై భారత్కిదే…
Read More...
Read More...
ఐపిఎల్ చరిత్రలో అత్యధిక ధర దక్కించుకున్న క్రికెటర్లు
IPL Auction: ఐపిఎల్ చరిత్రలో అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడుగా రిషబ్ పంత్ నిలిచాడు. లఖ్ననవూ ఏకంగా రూ.27 కోట్లకు సొంతం చేసుకుంది. 2025 మార్చి 14న ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపిఎల్) ఆరంభం కానుంది. ఈనేపథ్యంలో 577 మంది ఆటగాళ్ల కోసం…
Read More...
Read More...
బోర్డర్-గవాస్కర్ ట్రోఫి: భారత్ రెండో ఇన్నింగ్స్ 487/6
పెర్త్ (CLiC2NEWS): భారత్ -ఆసీస్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో భారత్ 487/6 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమాయానికి టీమ్ ఇండియా వికెట్ నష్టపోకుండా ఓపెనర్లు 172 పరుగులు చేశారు. మూడో…
Read More...
Read More...
యశస్వి జైస్వాల్ ప్రపంచ రికార్డు..
Yashasvi Jaiswal : టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు (34) తీసిన క్రికెటర్గా జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. రెండో…
Read More...
Read More...