Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Trending
- రేపు మధ్యాహ్నం పదోతరగతి ఫలితాలు
- Kamareddy: రూపాయికే కంటి పరీక్షలు
- కవిత కొత్త పార్టీ TRS (టిఆర్ఎస్)
- ‘ఘోస్ట్ సైకిల్’ చూశారా..
- ట్రైబల్ వెల్ఫేర్పై మరిన్ని పరిశోధనలు అవసరం: ప్రొ. ప్రతాప్ రెడ్డి
- యశోద ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు: డా. గోపీచంద్
- హైకోర్టులో కెసిఆర్, హరీష్కు ఊరట
- రేపు ఎపి ఇంటర్ ఫలితాలు
- DOST: ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల
- ఎల్లుండి తెలంగాణ ఇంటర్ ఫలితాలు
Browsing Category
క్రీడలు
సన్రైజర్స్ జట్టుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆఫర్
విశాఖ (CLiC2NEWS): సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) ఆఫర్ ఇచ్చింది. హెచ్సిఎతో సన్రైజర్స్ వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎసిఎ సన్రైజర్స్కు ఆఫర్ ప్రకటించింది. పన్న…
Read More...
Read More...
IPL: సన్రైజర్స్ లక్ష్యం 201
కోల్కతా (CLiC2NEWS): ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడుతోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన నైట్రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో…
Read More...
Read More...
44 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకున్న సన్రైజర్స్
హైదరాబాద్ (CLiC2NEWS): ఐపిఎల్ 2025 సీజన్లో భాగంగా హైదరాబాద్ నగరంలో రాజస్థాన్ రాయల్స్తో సన్రైజర్స్ తలపడింది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ 44 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ 20…
Read More...
Read More...
ఛాంపియన్స్ ట్రోఫి భారత్ కైవసం
IND vs NZ: ఛాంపియన్స్ ట్రోఫి ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యాన్ని రోహిత్ సేన 49 ఓవర్లలో చేధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్…
Read More...
Read More...
భారత్, న్యూజిలాండ్ ఫైనల్ పోరు..
దుబాయ్ (CLiC2NEWS): దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫి ఫైనల్ మ్యాచ్ కొనసాగుతోంది. భారత్ - న్యూజిలాండ్ జట్లు ఫైనల్ పోరుకు సిద్దమయ్యాయి. ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్ల్లో నెగ్గి టీమ్ ఇండియా జట్టు రెట్టింపు ఉత్సాహంతో ట్రోఫీని…
Read More...
Read More...
సెమీఫైనల్లో ఆసీస్పై భారత్ విజయం..
దుబాయ్ (CLiC2NEWS): ఆసీస్పై భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమ్ ఇండియా 265 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించింది. 48.1 ఓవర్లలో 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. కోహ్లీ 84 పరుగులు చేశారు. సెమీ ఫైనల్లో సెంచరీ…
Read More...
Read More...
IND vs AUS: భారత్ లక్ష్యం 265..
దుబాయ్ (CLiC2NEWS): ఛాంపియన్స్ ట్రోఫిలో భాగంగా మంగళవారం సెమీ ఫైనల్లో భారత్ , ఆస్ట్రేలియాతో తలపడుతోంది.. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు 49.4 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటయింది. స్టీవ్ స్మిత్ 73 , అలెక్స్ 61 పరుగులు…
Read More...
Read More...
ప్రతిష్టాత్మక అవార్డ్కు నామినేట్ అయిన క్రికెటర్ పంత్..
Rishabh Pant: క్రికెటర్ రిషబ్ పంత్..ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డ్కు నామినేట్ అయిన భారత్ నుండి రెండో వ్యక్తిగా అరుదైన ఘనతను సాధించాడు. లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2025లో 'కమ్ బ్యాక్ ఆఫ్ ది ఇయర్' పురస్కారానికి టీమ్…
Read More...
Read More...
న్యూజిలాండ్పై 44 పరుగుల తేడాతో భారత్ విజయం
దుబాయ్ (CLiC2NEWS): ఛాంపియన్స్ ట్రోఫిలో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టును 205పరుగులకే ఆలౌట్ చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్…
Read More...
Read More...
Champions Trophy: IND vs NZ.. భారత్ స్కోర్ 249/9
దుబాయ్ (CLiC2NEWS): దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫిలో ఆదివారం భారత్ , న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ కొనసాగుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది.…
Read More...
Read More...