Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Trending
- సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు డిజెలకు అనుమతి లేదు
- AP: ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులకు రెండు డిఎలు
- మాజి ఎంపి మాలోత్ కవిత స్వగృహంలో వరలక్ష్మీ వత్రం
- 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు స్కాలర్షిప్ పొందే అవకాశం..
- గిరిజన సంక్షేమ సమస్యలను పరిష్కరించాలి: SFI
- SSC: ఇంటర్ అర్హతతో 2 వేల కేంద్ర ప్రభుత్వ కొలువులు
- ఎర్రవెల్లికి బయలుదేరిన మాజి ఎంపి మాలోత్ కవిత అరెస్టు
- Nandyal: జిల్లాలో 70 అంగన్వాడి పోస్టులు
- AP: సుళ్లూరుపేట, చుట్టుపక్కల గ్రామాల్లో విద్యుత్ కోతలు…….
- మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడి.. నిందితుడికి 10 ఏళ్లు జైలుశిక్ష
Browsing Category
క్రీడలు
టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్శర్మ..
Rohit Sharma: టెస్ట్ క్రికెట్కు హిట్మ్యాన్ గుడ్ బై చెప్పాడు. టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ 2013లో టెస్టుల్లోకి ఆరంగేట్రం చేశాడు. 67 మ్యాచ్లు ఆడి 4301 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 18 ఆర్ధ సెంచరీలు ఉన్నాయి. 38 ఏళ్ల…
Read More...
Read More...
ఐపిఎల్ లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన వైభవ్..
IPL: అతిపిన్న వయస్సులో వైభవ్ సూర్యవంశీ ఐపిఎల్లో సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. 14 ఏళ్ల 32 రోజుల వైభవ్.. తాను ఆడిన మూడో మ్యాచ్లోనే పలు రికార్డులు సాధించాడు. సోమవారం రాజస్థాన్ రాయల్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ తో తలపడింది. ఈ…
Read More...
Read More...
ఐపిఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన ముంబయి ఇండియన్స్..
IPL: ఐపిఎల్లో ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబయి ఇండియన్స్.. ఆదివారం సరికొత్త రికార్డు సృష్టించింది. లఖ్నవూ సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్లో 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో వరుసగా ఐదో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ…
Read More...
Read More...
అతిపిన్న వయసులో ఐపిఎల్ అరంగేట్రం.. రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
Vaibhav Suryavanshi: అతి చిన్న వయస్సులో ఐపిఎల్ అరంగేట్రం చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. 14 ఏళ్లు 23 రోజుల టీనేజ్ క్రికెటర్ వైభవ్.. ఐపిఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ జట్టు…
Read More...
Read More...
సన్రైజర్స్ జట్టుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆఫర్
విశాఖ (CLiC2NEWS): సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) ఆఫర్ ఇచ్చింది. హెచ్సిఎతో సన్రైజర్స్ వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎసిఎ సన్రైజర్స్కు ఆఫర్ ప్రకటించింది. పన్న…
Read More...
Read More...
IPL: సన్రైజర్స్ లక్ష్యం 201
కోల్కతా (CLiC2NEWS): ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడుతోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన నైట్రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో…
Read More...
Read More...
44 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకున్న సన్రైజర్స్
హైదరాబాద్ (CLiC2NEWS): ఐపిఎల్ 2025 సీజన్లో భాగంగా హైదరాబాద్ నగరంలో రాజస్థాన్ రాయల్స్తో సన్రైజర్స్ తలపడింది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ 44 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ 20…
Read More...
Read More...
ఛాంపియన్స్ ట్రోఫి భారత్ కైవసం
IND vs NZ: ఛాంపియన్స్ ట్రోఫి ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యాన్ని రోహిత్ సేన 49 ఓవర్లలో చేధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్…
Read More...
Read More...
భారత్, న్యూజిలాండ్ ఫైనల్ పోరు..
దుబాయ్ (CLiC2NEWS): దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫి ఫైనల్ మ్యాచ్ కొనసాగుతోంది. భారత్ - న్యూజిలాండ్ జట్లు ఫైనల్ పోరుకు సిద్దమయ్యాయి. ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్ల్లో నెగ్గి టీమ్ ఇండియా జట్టు రెట్టింపు ఉత్సాహంతో ట్రోఫీని…
Read More...
Read More...
సెమీఫైనల్లో ఆసీస్పై భారత్ విజయం..
దుబాయ్ (CLiC2NEWS): ఆసీస్పై భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమ్ ఇండియా 265 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించింది. 48.1 ఓవర్లలో 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. కోహ్లీ 84 పరుగులు చేశారు. సెమీ ఫైనల్లో సెంచరీ…
Read More...
Read More...