Kamareddy: రూపాయికే కంటి పరీక్షలు

కామారెడ్డి (CLiC2NEWS): పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ఆప్టికల్ హబ్ ను కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతామని, ఏదైనా సాధించగలమని ఎమ్మెల్యే రమణారెడ్డి…

క‌విత కొత్త పార్టీ TRS (టిఆర్ఎస్‌)

హైద‌రాబాద్ (CLiC2NEWS): క‌విత కొత్త రాజ‌కీయ పార్టీని ప్ర‌కటించింది. శ‌నివారం మేడ్చ‌ల్ జిల్లా మునీరాబాద్‌లో ఏర్పాటు చేసిన స‌భ‌లో కొత్త రాజ‌కీయ పార్టీని ప్రక‌టించింది. `తెలంగాణ రాష్ట్ర సేన‌` గా పార్టీకి నామాక‌ర‌ణం చేశారు. ఈ సంద‌ర్భంగా క‌విత…

ట్రైబల్ వెల్ఫేర్‌పై మరిన్ని పరిశోధనలు అవసరం: ప్రొ. ప్రతాప్ రెడ్డి

వరంగల్- కాకతీయ యూనివర్సిటీ (CLiC2NEWS): గిరిజన సంక్షేమంపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో డా. చైతన్య కుమారి రచించిన…

యశోద ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు: డా. గోపీచంద్

కామారెడ్డి (CLiC2NEWS): పట్టణంలోని యశోద ఆసుప‌త్రిలో యూరాలజిస్ట్ వైద్యులు గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపీచంద్ మాట్లాడుతూ.. మన జనాభాలో సరాసరి 5% మందికి కిడ్నీలో రాళ్లు ఉన్నాయని అన్నారు. కాగా ఆ రాళ్ల‌ను మొదటి…

హైకోర్టులో కెసిఆర్‌, హ‌రీష్‌కు ఊర‌ట‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జ‌స్టిస్ ఘోష్ క‌మిష‌న్‌పై దాఖ‌లైన పిటిష‌న్ల‌పై తెలంగాణ హైకోర్టు బుధ‌వారం తీర్పును వెలువ‌రించింది. ఈ కేసులో బిఆర్ ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కెసిఆర్‌, మాజీ మంత్రి హ‌రీష్…

బెజ్జంకిలో ఘనంగా ముగిసిన శకటోత్సవం

బెజ్జంకి (CLiC2NEWS): చైత్ర శుద్ధ పౌర్ణిమ సందర్భంగా గురువారం (ఏప్రిల్‌ 2, 2026) బెజ్జంకి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో నిర్వహించిన శకటోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన బెజ్జంకి జాతర మరోసారి భక్తి, భవ్యం,…

నేడే శకటోత్సవం

బెజ్జంకి… పేరు వినగానే గుండెల్లో పులిహోర పులుపు లాంటి ఉత్సాహం… కన్నుల్లో పండగ వెలుగు…! ఆధ్యాత్మిక శోభతో ముస్తాబై, దశాబ్దాల చరిత్రను మోస్తూ, జాతర జోష్‌తో మోగిపోతున్న బెజ్జంకి ఈ రోజుల్లో నిజంగానే పల్లె భారతానికి పండుగ పూట. పోదాం పోచమ్మ……

2 నెల‌ల పసికందును లాక్కెళ్లిన చిరుత‌

జ‌ల్‌గావ్‌ (CLiC2NEWS): త‌ల్లి ప‌క్క‌న నిద్రిస్తున్న రెండునెల‌ల ప‌సికందును చిరుత పులి లాక్కెళ్లిన విషాద ఘ‌ట‌న మ‌హారాష్ట్ర లో చోటుచేసుకుంది. జ‌ల్‌గావ్ జిల్లాలోని మ‌మ‌ల్డే గ్రామ స‌మీపంలోని అట‌వీ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. స్థానికులు…