ముస్లిం సోదరులకు సిఎం జ‌గ‌న్‌ బక్రీద్‌ శుభాకాంక్షలు

అమరావతి (CLiC2NEWS): ముస్లిం సోదర సోదరీమణులకు ఎపి సిఎం జగన్‌మోహన్‌రెడ్డి బక్రీద్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ముఖ్య‌మంత్రి ట్వీట్ట‌ర్‌లో పోస్టు చేశారు.

“విశ్వాసానికి, క‌రుణ‌, ఐక్య‌త‌కు ప్ర‌తీక బ‌క్రీద్‌. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ చేసుకునే బ‌క్రీద్ పండుగ సంద‌ర్భంగా ముస్లిం సోద‌ర సోద‌రీమ‌ణులంద‌రికీ శుభాకాంక్ష‌లు. అల్లాహ్ ఆశీస్సులు మనందరిపై ఎల్ల‌ప్పుడూ ఉండాల‌ని ప్రార్ధిస్తున్నాను.“ అని ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు.

Leave A Reply

Your email address will not be published.