కేంద్ర‌ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు డీఏ పెంపు

న్యూఢిల్లీ (CLiC2NEWS): కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు కేంద్ర మంత్రివ‌ర్గం గుడ్‌న్యూస్ చెప్పింది. గ‌త ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న క‌రువు భ‌త్యం (డిఎ) పెంపున‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఈ మేర‌కు కేంద్ర కేబినెట్ నిర్ణ‌యాల‌ను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్ల‌డించారు. ఏడో వేత‌న స‌వ‌ర‌ణ సంఘం సిఫార‌సుల మేర‌కు డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు. ఈ పెంచిన డీఏ 2021, జులై 1వ తేదీ నుంచి అమ‌ల్లోకి రానుంది.

Leave A Reply

Your email address will not be published.