కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న‌కు బంగారు కిరీటం..

కొముర‌వెల్లి (CLiC2NEWS): కొమ‌ర‌వెల్లి మ‌ల్ల‌న్న క‌ల్యాణ మ‌హోత్స‌వం అత్యంత ఘ‌నంగా నిర్వ‌హించారు. మ‌ల్ల‌న్న కాల్యాణం క‌న్నులారా వీక్షించేందుకు భ‌క్తులు విశేషంగా త‌ర‌లివ‌చ్చారు. ఈ క‌ల్యాణోత్స‌వంలో రాష్ట్ర మంత్రులు హ‌రీశ్ రావు, త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌, మ‌ల్లారెడ్డి, ఎంపి కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌పున మ‌ల్లన్న స్వామికి రూ. కోటి విలువ గ‌ల బంగారు కిరీటాన్ని, ప‌ట్టు వ‌స్త్రాల‌ను మంత్రి హ‌రీశ్‌రావు స‌మ‌ర్పించారు.

Leave A Reply

Your email address will not be published.