India Corona: కొత్తగా 44,230 కేసులు
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 44,230 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం కరోనా బులిటెన్ విడుదల చేసింది.
- తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో ఇప్పటి వరకు 3,15,72,344 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
- గడిచిన 24 గంటల వ్యవధిలో 555 మంది మరణించారు.
- ఇప్పటి వరకు దేశంలో కరోనా మరణాల సంఖ్య 4,23,217కు చేరింది.
- అలాగే తాజాగా కరోనా మహమ్మారి నుంచి 42,360 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
- ఇప్పటి వరకు దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,07,43,972 చేరింది.
- ప్రస్తుతం 4,05,155 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
- ఇక 45.60 కోట్ల మందికి పైగా కొవిడ్ టీకాలు పంపిణీ చేశారు.
India reports 44,230 new #COVID19 cases, 42,360 recoveries, and 555 deaths in the last 24 hours, as per the Union Health Ministry
Total cases: 3,15,72,344
Active cases: 4,05,155
Total recoveries: 3,07,43,972
Death toll: 4,23,217Total vaccination: 45,60,33,754 pic.twitter.com/qykDBzH7an
— ANI (@ANI) July 30, 2021