India Corona: కొత్తగా 37,875 కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో క‌రోనా కేసుల ఉధృతికొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో కొత్త‌గా కొత్తగా 37,875 కరోనా పాజిటివ్‌ కేసులు నమోద‌య్యాయి. ఈ మేర‌కు బుధ‌వారం కేంద్ర ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.

  • తాజా కేసుల‌తో క‌లిపి మొత్తం కేసుల సంఖ్య 3,30,96,718కు చేరింది.
  • గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా దేశంలో 369 మంది క‌రోనాతో మరణించారు.
    ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో క‌రోనాతో 4,41,411 మంది బాధితులు మరణించారు.
  • గత 24 గంటల్లో మరో 39,114 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు.
    తాజా రిక‌వ‌రీల‌తో క‌లిపి దేశంలో మొత్తం 3,22,64,051 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు.
  • ప్ర‌స్తుతం దేశంలో 3,91,256 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
  • గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా కేరళలో 25,772 కేసులు న‌మోద‌య్యాయి.
    గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా కేర‌ళ‌లో 189 మంది మరణించారని తెలిపింది.
  • ఇప్పటివరకు మొత్తం 70,75,43,018 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని అధికారులు వెల్లడించింది.
Leave A Reply

Your email address will not be published.