18న ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిపై ముఖ్య‌మంత్రి స‌మీక్ష‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో త్వ‌ర‌లో చేప‌ట్ట‌బోయే ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల‌పై ఈ నెల 18న ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో సిఎం కె. చంద్ర‌శేఖ‌ర‌రావు స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌మీక్షా స‌మావేశంలో సంబంధిత మంత్రులు, అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు ఇత‌ర ఉన్న‌తాధికారులు, మున్సిప‌ల్ కార్పొరేట‌ర్లు, మేయ‌ర్లు, చైర్మ‌న్లు పాల్గొన‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.