దేశ రాజధానిలో బిఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయం..
ఢిల్లీ (CLiC2NEWS): ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్డులో ముఖ్యమంత్రి కెసిఆర్ భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) కార్యాలయాన్ని ప్రారంభించారు. బిఆర్ ఎస్ పార్టీ కార్యలయ ప్రారంభోత్సవానికి సమాజ్వాద్ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, జెడిఎస్ నేత కుమార స్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం సిఎం కెసిఆర్ బిఆర్ ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
I’m not sure where you are getting your info, but good topic. I needs to spend some time learning more or understanding more. Thanks for fantastic info I was looking for this info for my mission.