తెలంగాణ‌లో గ్రూప్‌-4 నోటిఫికేష‌న్ విడుద‌ల

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ‌లో కొలువుల జాత‌ర కొన‌సాగుతుంది. తాజాగా 9,168 పోస్టుల భ‌ర్తీకి సంబంధించిన గ్రూప్‌-4 నోటిఫికేష‌న్‌ను టిఎస్‌పిఎస్‌సి విడుద‌ల చేసింది. డిసెంబ‌ర్ 23వ తేదీ నుండి జ‌న‌వ‌రి 12వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు. ఏప్రిల్ లేదా మే నెల‌లో ప‌రీక్ష నిర్వ‌హించ‌డం జ‌రుగుతుందని స‌మాచారం.

సిఎం కెసిఆర్ బ‌డ్జెట్ స‌మావేశంలో చెప్పిన‌ట్లుగా గ్రూప్‌-4 వ‌విభాగంలో 9,168 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. వీటిలో ప్ర‌భుత్వం మ‌రో 4 ర‌కాల పోస్ట‌ల‌ను చేర్చింది.

పోస్టుల వివ‌రాలు:

ప‌ట్ట‌ణాభివృద్ధి, పుర‌పాలిక విభాగంలో–   2,701 పోస్టులు,

రెవెన్యూ శాఖ‌లో                                    —    2,077 పోస్టులు

పంచాయ‌తీ రాజ్ శాఖ‌లో                    —    1,245 పోస్టులు

ఉన్న‌త విద్యాశాఖలో                           —       742 పోస్టులు.

Leave A Reply

Your email address will not be published.