అంకుర సంస్థ‌ల అభివృద్ధికి రాష్ట్ర ప్ర‌భుత్వ కీల‌క ఒప్పందం

హైద‌రాబాద్ (CLiC2NEWS): అంకుర సంస్థ‌ల అభివృద్ధికి రాష్ట్ర ప్ర‌భుత్వం ఒప్పందం చేసుకుంది. సిఎం రేవంత్ రెడ్డి స‌మ‌క్షంలో బ్రెజిల్‌కు చెందిన గోయాస్ హ‌బ్‌తో టిహ‌బ్ ఎంఒయు కుదుర్చుకుంది. ఈ కార్య‌క్ర‌మంలో ఐటి మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు ఉన్నారు. దీని ద్వారా రాష్ట్రనికి చెంద‌ని స్టార్ట‌ప్‌ల‌కు బ్రెజిల్లో, బ్రెజిల్‌కు చెందిన స్టార్ట‌ప్‌ల‌కు హైద‌రాబాద్‌లో అవ‌కాశాలు ల‌భించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఎఐ, అగ్రిటెక్‌, ఐటి, హెల్త్‌కేర్‌, బ‌యోటిక్‌, మైనింగ్ రంగాల్లో ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకునేలా ఒప్పందం జ‌రిగింది.

Leave A Reply

Your email address will not be published.