పోలీసుల అదపులో ఎమ్మెల్సీ అనంత బాబు

కాకినాడ (CLiC2NEWS): డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతి కేసులో నిందితడిగా ఉన్న  వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు పోలీసుల ఎదుట లొంగిపోయారు. అదనపు ఎస్పీ శ్రీనివాస్ ఈ విషయాన్ని ధృవీకరంచారు. ప్రస్తుతం అనంత బాబును విచారిస్తున్నట్లు ఆయన స్పష్టంచేశారు. అనంత బాబును రిమాండ్ కు తరలించ నున్నట్లు తెలిపారు.  కాగా సుబ్రహ్మణ్యం మృతి పట్ల పెద్ద యెత్తున నిరసనలు జరుగుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.