ఎమ్మెల్సీ ఎన్నికలపై కెసిఆర్ దిశానిర్దేశం

హైదరాబాద్: మహబూబ్నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై తెలంగాణ సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవికి కేసీఆర్ బీ ఫార్మ్ అందజేశారు.
[…] […]