నౌక ఢీకొని కూలిపోయిన బ్రిడ్జ్‌.. న‌దిలో ప‌డిపోయి 20 మంది గ‌ల్లంతు

వాషింగ్ట‌న్ (CLiC2NEWS): బాల్టిమోర్ న‌గ‌రంలో ఫ్రాన్సిస్ స్కాట్ కి బ్రిడ్జి కూలిపోయి .. వంతెనపై ఉన్న ప‌లు వాహ‌నాలు న‌దిలో ప‌డిపోయాయి. భారీ స్థాయి కంటైన‌ర్ షిప్ (నౌక) ఢీకొట్ట‌డంతో స్కాట్ కి బ్రిడ్జ్ పేక‌మేడ‌లా కూలిపోయింది. ఈ స‌మ‌యంలో వంతెన‌పై వెళుతున్న వాహ‌నాలు న‌దిలో ప‌డిపోయాయి. ఈ విష‌యం మేరీలాండ్ ట్రాన్స్‌పోర్టేష‌న్ అథారిటి వెల్ల‌డించింది. దాదాపు 20 మంది గ‌ల్లంతైన‌ట్లు స‌మాచారం.

 

Leave A Reply

Your email address will not be published.