TDP: ప‌లువురు సీనియ‌ర్ నేత‌ల‌కు కీల‌క ప‌ద‌వులు

అమ‌రావ‌తి (CLiC2NEWS): టిడిపిలో టిక్కెట్ ద‌క్క‌ని ప‌లువురు సీనియ‌ర్ నేత‌ల‌కు చంద్ర‌బాబు పార్టీలో కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు. టిడిపి పొలిట్ బ్యూరో స‌భ్యుడిగా రెడ్డి సుబ్ర‌హ్మ‌ణ్యం, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కె.ఎస్‌. జ‌వ‌హ‌ర్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. విశాఖ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడిగా గండి బాబ్జి, హిందూపురం పార్ల‌మెంట్ అధ్య‌క్షుడిగా బి.వి.రాముడు, పార్టి కార్య‌నిర్వాహ‌క కార్య‌ద‌ర్శులుగా సిఎం సురేష్‌, మ‌న్నె సుబ్బారెడ్డిని నియ‌మించారు.

Leave A Reply

Your email address will not be published.