ఎమ్మెల్సీ క‌విత‌కు మ‌ధ్యంతర బెయిల్ నిరాక‌ర‌ణ: సుప్రీంకోర్టు

ఢిల్లీ (CLiC2NEWS):  ఢిల్లీ మ‌ద్యం కేసు వ్య‌వ‌హారంలో ఎమ్మెల్సీ క‌విత‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ ఇచ్చేందుకు స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం నిరాకరించింది. బిఆర్ ఎస్‌ ఎమ్మెల్సీ క‌విత జైలులో ఉన్న విష‌యం తెలిసిందే. మ‌ధ్యంత‌ర బెయిల్‌పై ప్ర‌తివాదుల వాద‌న‌లు విన‌కుండా మ‌ధ్యంత‌ర ఉప‌శ‌మ‌నం క‌ల్పించ‌లేమ‌ని స్ప‌ష్టం చేసింది . వెంట‌నే విచార‌ణ చేప‌ట్టాల‌ని క‌విత త‌ర‌పున న్యాయ‌వాది కోరగా.. ఈ నెల 20న విచారిస్తామ‌ని జ‌స్టిస్ బిరా్ గ‌వాయ్‌, జ‌స్టిస్ కెవి విశ్వ‌నాథ‌న్ ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది.

Leave A Reply

Your email address will not be published.