మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధరలు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో మ‌ళ్లీ ఇంధన ధరలు పెరిగాయి. రోజువారీ ధరల సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 30 పైసలు వడ్డించాయి.

  • హైదరాబాద్‌
    పెట్రోల్‌ ధర 26 పైసలు పెరిగి రూ.105.74
    డీజిల్‌ ధర 32 పైసలు పెరిగి రూ.98.06
  • ముంబ‌యి:
    పెట్రోల్ ధర 23 పైసలు పెరిగి రూ.107.71
    లీటర్ డీజిల్ ధర 32 పైసలు పెరిగి రూ.97.52
  • ఢిల్లీ:
    లీటర్ పెట్రోల్ ధర రూ.101.64
    డీజిల్ ధర రూ.89.87
  • కోల్‌కతా
    పెట్రోల్‌ రూ.102.17
    డీజిల్‌ రూ.92.97
  • చెన్నై:
    పెట్రోల్‌ రూ.99.36
    డీజిల్‌ రూ.94.45
  • బెంగళూరు:
    పెట్రోల్‌ రూ.105.18,
    డీజిల్‌ రూ.95.38
Leave A Reply

Your email address will not be published.