బైక్ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
అచ్చంపేట (CLiC2NEWS): నాగర్కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని వదర మండలం ఉడిమిల్ల సమీపంలో బైక్ను ఆర్టీసీ బస్సు ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.