యుఎఈ అధ్య‌క్షుడు షేక్ ఖ‌లీఫా క‌న్నుమూత

అబుదాబి (CLiC2NEWS): యునైటెట్ అర‌బ్ ఎమిరేట్స్ (UAE) అధ్య‌క్షుడు, అబుదాబి పాల‌కుడు షేక్ ఖ‌లీఫా బిన్ జాయెద్ అల్ న‌హ్యాన్ క‌న్నుమూశారు. ఈ మేర‌కు యుఎఈ అధ్య‌క్ష వ్య‌వ‌హారాల శాఖ వెల్ల‌డించింది. 40 రోజుల పాటు సంతాప దినాల‌ను ప్ర‌క‌టించింది. యుఎఈ రెండో అధ్య‌క్షునిగా 2014 న‌వంబ‌ర్ 3వ తేదీన బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఫెడ‌ర‌ల్ ప్ర‌భుత్వంతో పాటు అబుదాబి ఫ్ర‌భుత్వ పున‌ర్నిర్మానం కోసం ప‌నిచేశారు. ఆయ‌న హ‌యాంలో యుఎఈ అభివృద్ధి గ‌ణ‌నీయంగా పెరిగింది.

Leave A Reply

Your email address will not be published.