దావోస్‌లో ఎపి సిఎం జ‌గ‌న్‌తో మంత్రి కెటిఆర్ భేటీ

దావోస్ (CLiC2NEWS): ఆంధ్ర‌ప్రదేశ్ సిఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి, తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్ క‌లిశారు. దావోస్ లో జ‌రుగుతున్న ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సుకు ఇరు రాష్ర్టాల నుంచి త‌మ ప్ర‌తినిధుల‌తో వెళ్లిన సిఎం జ‌గ‌న్‌, మంత్రి కెటిఆర్ వివిధ సంస్థ‌ల‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

ఈ సంద‌ర్భంగా నేత‌లు ఇద్ద‌రు ఆప్యాయంగా ప‌ల‌క‌రించుకున్నారు. ఈ మేర‌కు మంత్రి కెటిఆర్ ట్విట్ట‌ర్‌లో ఓ పోస్టు చేశారు.

“నా సోద‌రుడు. ఆంధ్రప్ర‌దేశ్ సిఎం వైఎస్‌జ‌గ‌న్‌తో గొప్ప స‌మావేశం జ‌రిగింది.“ అని కెటిఆర్ ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు.

 

Leave A Reply

Your email address will not be published.